వాస్తవ గాథలు సినిమాలుగా రూపాంతరం చెందడం ఎప్పట్నుంచో ఉన్నదే! ఇలాంటి సినిమాల్లో విశేష ఆదరణ పొందినవి అనేకం. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కూడా ఈ తరహా చిత్రమే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసారాం బాపు నింది�
ఆయన సినిమాల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఏ పాత్ర పోషించినా కొంగొత్తగా అనిపిస్తుంది. బాక్సాఫీస్ రేసుకు సంబంధం లేకుండా విలక్షణ నటుడు అని నిరూపించుకున్నాడు మనోజ్ బాజ్పాయ్.
తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో వినోద ప్రధానంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘బ్రో డాడీ’ రెండేళ్ల క్రితం ఓటీటీలో విడుదలై అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్లో చిరంజీవి న�
కోర్టు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. ‘వ్యవస్థ’ కూడా అలాంటి కథే! యామిని, అజయ్ భార్యాభర్తలు. మొదటిరాత్రి యామిని తన భర్తను కాల్చి చంపుతుంది. ఆ కేసు నుంచి తనను బయటపడేయాల్సిందిగా సీనియర�
అమెరికాలో త్వరలో పాస్వర్డ్ షేరింగ్పై కొంత మొత్తం చార్జ్ చేయాలని నెట్ఫ్లిక్స్ నిర్ణయించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం 10 కోట్ల మంది నెట్ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతరుల ఖాతాలను విన�
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో అశ్లీలత, అసభ్యత పెచ్చుమీరి పోతున్నదని..ఈ ధోరణి యువతరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ.. ఈలలు ఉండవ్! వన్స్మోర్లు అంతకన్నా ఉండవ్! సోడాలు కొట్టివ్వడాలు ససేమిరా కనిపించవ్!! అయితేనేం, ఈ వేదికనెక్కిన కొందరు నటులు రంగమార్తాండులు అని నిరూపించుకున్నారు. స్టార్హీరోలకు మించి పేరుప్రఖ్యాత
ఓటీటీ ధాటికి విలవిల్లాడుతున్న థియేటర్లు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూపాయికే 30 నిమిషాలపాటు అప్కమింగ్ సినిమాల ట్రైలర్ వీక్షించే ఆఫర్ను తీసుకొచ్చాయి. కేవ
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్'. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్�
‘బలగం’ చిత్రం థియేటర్, ఓటీటీని దాటి తెలంగాణ పల్లె గడప తట్టింది. ఊరి బొడ్రాయి కాడ కుటుంబ అనుబంధాలకు పరదా కట్టింది. చావు కథలో బతుకు తీపిని చూపిస్తూ రక్త సంబంధాల బలగమెంత బలమో కండ్లకు కడుతున్నది.
అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది.
Radhika Apte |బాలీవుడ్ చిత్రసీమలో పనిచేసే మహిళలు సమాన హక్కులు, వేతనాలు, గుర్తింపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పింది కథానాయిక రాధికా ఆప్టే. మహిళా ప్రధాన చిత్రాల రూపకల్పన ఎక్కువ కావడంతో నాయికలకు హీరో
ప్రస్తుతం ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్సిరీస్లను ఇంటి దగ్గరే వీక్షిస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్పై సెన్సార్షిప్ లేకప�