ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ది.. అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక �
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం 105వ వ్యవస్థాపక సంవత్సరం ఇది. బ్రిటిష్ వాళ్లు మొదటి దశలో నెలకొల్పిన వర్సిటీలతో సమానంగా హైదరాబాద్ పాలకులు ఎంతో బాధ్యతగా ఏర్పాటుచేసిన చారిత్రక విద్యాలయం ఓయూ.
సం స్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదం టే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పాటు పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క
సంస్కృత భాషా ప్రభావం లేని భారతీయ భాష లేదంటే అతిశయోక్తి కాదు. రామాయణ, భారత, భాగవతాదులతో పా టు పురాణాలు, వేదా లు, ఉపనిషత్తులు తరువాత వచ్చిన లౌకిక సాహిత్యం కూడా భారతీయ భాషలన్నింటిలోకి అనువదించబడ్డాయంటే సంస్క
ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించిన ఘన చరిత్ర శతాధిక వసంతాల ఉస్మానియా యూనివర్సిటీదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సాంకేతిక సలహాదారు డాక్టర్ జి. సతీశ్రెడ్డి కొనియాడారు.
తొలిదశ (1969) తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘం పూర్వ నాయకుడు, కవి, రచయిత డాక్టర్ ఎం శ్రీధర్రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్లోని ప్రైవ�
వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఓయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి. రవీందర్యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగ�