డీఎస్సీ వాయిదా వేయాలని రెండురోజులపాటు నిద్రాహారాలు మాని అభ్యర్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజైన మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. డీఎస్ఈ ముట్టడి అనంతరం పోలీసులు సోమవారం రాత్రి పేట్లబురుజు సిటీ ఆర్మ్డ్ ర�
డీఎస్సీ పరీక్షలను మూడు నెలలు వాయిదా వేయాలి.. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.. అనే ప్రధాన డిమాండ్లతో డీఎస్సీ అభ్యర్థులు సాగిస్తున్న నిరసన సెగ రెండో రోజూ కొనసాగింది.
KTR | డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్�
KTR | తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీని మూడు నెలల పాటు వాయిదా వేసి, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా�
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చ
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ల పరీక్షా ఫలితాల్లో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్తండాకు చెందిన బర్దావల్ మేఘరాజ్ రాష్ట్రస్థాయి మొదటిర్యాంకు సాధించాడు.
Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగా�
ఉస్మానియా యూనివర్సిటీలో మళ్లీ ఉద్యమజ్వాల రగిలింది. నిరుద్యోగుల పక్షాన దీక్ష చేపట్టేందుకు వచ్చిన పోటీ పరీక్షల నిపుణుడు అశోక్ను పోలీసులు అరెస్టు చేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.
Telangana Bandh | తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని నిరుద్యోగులు మండిప�
OU Students | నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఆర్ట్స్ కాలేజీ ముందు ధ�
“విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్న ఎన్టీఏ వ్యవస్థపై, ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై నగర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ లాంటి పలు విద్యార్థి సంఘాలు, పలు వామపక్ష పార్టీలు గురువారం �
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూ నివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.