మందుల కోసం ఏఆర్టీ సెంటర్కు వచ్చే హెచ్ఐవీ రోగులను బలవంతంగా ఇతర ప్రాంతాల్లోని సెంటర్లకు సిఫారసు చేస్తున్న ఓ వైద్యుడి వ్యవహారం, మధ్యాహ్నం 2 తరువాత మందులు ఇవ్వకపోవడంపై ‘నమస్తే’లో ‘ఉస్మానియా సెంటర్కు ర�
ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బద్ధశత్రువుగా చూస్తారే తప్ప ఎప్పటికీ నమ్మరని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన దశాదిశ ల�
రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ స�
OU students | ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను విద్యార్థులు నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ‘వియ్ వాంట్ జస్టిస్’ అంటూ నినదించారు. విద్యార్థులంతా కలిసి ఆయనను ముట్టడించ�
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్కు చెందిన ‘సైటేషన్ ఇండెక్స్' (అనులేఖన సూచిక) రివర్స్ గేర్లో నడవడం చర్చనీయాంశంగా మారింది. ఏ పరిశోధకుడికైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భా
ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పర్యటించి, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఈ సభకు ఇప్పటికే అధికారులు, పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ ఏ�
తెలంగాణ రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూ గడ్డపై గతంలో ప్రకటించారు. అవసరమైతే రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్త�
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈ నెల 18న జరిగిన మావోయిస్టు కీలక నేత హిడ్మా సహా పలువురి ఎన్కౌంటర్పై ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల నిజనిర్ధారణ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ప్లేయర్లు సత్తాచాటుతూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన టెన్నిస్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సౌమ్య(ఓ�