హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియంకు తరలించడానికి గల కారణాలేమిటో తెలియజేయాలని, ఆ నిర్ణయం అమలుపై నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Khaidi patient | చంచల్గూడ జైలులో ఖైదీగా ఉన్న 21 ఏండ్ల మహమ్మద్ సొహైల్ కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్ను ఉస్మానియా దవాఖాన వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణాలను కాపాడారు.
జాతీయ స్థాయిలోని నాబి (నేషనల్ అకాడమీ ఆఫ్ బర్న్ ఇంజురీస్), ఆప్సీ (అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా)లకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ�
రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హ
Osmania University | ఉస్మానియా దవాఖాన చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ట్రాన్స్జెండర్ను పురుషునిగా మార్చే శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీంతో 23 ఏండ్ల సోంపెల్లి సోని యశ్వంత్కుమార్గా మారిపోయారు. లింగ డిస�
హృద్రోగులకు వరంగా మారింది ఉస్మానియా జనరల్ వైద్యశాలలోని క్యాథల్యాబ్. గతంలో ఈ ల్యాబ్ లేకపోవడంతో ఉస్మానియాకు వచ్చే రోగులు కొన్ని రకాల గుండె పరీక్షలు, ప్రొసీజర్స్ కోసం బయట ల్యాబ్లకు వెళ్లాల్సిన పరిస్
తెలుగు రాష్ర్టాల్లోని దవాఖానల్లో తొలిసారి 11 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): ల్యాప్రోస్కోపీ ద్వారా 11 మంది నుంచి కిడ్నీలు సేకరించారు ఉస్మానియా దవాఖాన వైద్యులు.
సుల్తాన్బజార్,డిసెంబర్ 28: ఉస్మానియా దవాఖానలో రెండు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆ వివరాలను మంగళవారం సూపరిండెంటెంట్ డాక్టర్ నాగేందర్ వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న యాదా
జనవరి 1 కల్లా సిబ్బంది పనితీరులో మార్పు రావాలి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్భారత్ సేవలు మరింత పెరగాలి రోగులకు నాణ్యమైన ఆహారమందించండి వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం ఉస్మానియా దవాఖానలో క్యాథ్ల్యాబ�
చివరి దశకు క్యాథ్ల్యాబ్ నిర్మాణ పనులు పనులను పర్యవేక్షించిన ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సుల్తాన్బజార్, డిసెంబర్ 5: పేద గుండెకు భరోసా కల్పించేందుకు ఉస్మానియా దవాఖానలో ఏర్పాటు చేస�
సుల్తాన్బజార్, అక్టోబర్ 25: ఉస్మానియా దవాఖానలో మత్తు పదార్థాలను తీసుకు వస్తే సహించేది లేదని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ హెచ్చరించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు పారిశుధ్�
అది 1908 సంవత్సరం.. సెప్టెంబర్ 26, 27..ఆ రెండ్రోజులు భారీ వర్షాలు కురవడంతో నగరం అతులాకుతులమైంది. ఈ నేపథ్యంలో 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా జలప్రలయంలో చిక్కుకుపోయారు.. ఎందరో