దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
Delhi Vasanth | విద్యుదాఘాతంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..జూలై 25న జిల్లాలోని ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలో వ్యవస�
ఏ దిక్కూ లేని అనాథ పిల్లలకు ఇక రాష్ట్ర సర్కారే అమ్మానాన్న అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. హోంలలోని పిల్లలు ఇక రాష్ట్ర పిల్లలుగా కేబినెట్లో గుర్తింపు లభించిన నేపథ్యంలో బుధవారం వె�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామానికి చెందిన ఆలేటి ఆటం అనే వ్యక్తి 1999లో ఆలేటి ఆటం వరల్డ్ దాన ధర్మ ధార్మిక పీఠం పేరుతో ఓ అనాథ ఆశ్రమాన్ని స్థాపించాడు.
రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్ చిల్డ్రన్స్) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని శనివారం ప్రెస్�
నారాయణపేట, జూన్ 2 : అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లాలో తెలం�
కొత్త సంవత్సర వేడుకలకు దూరం.. ఆ ఖర్చుతో అభాగ్యులకు సాయం ఆదర్శంగా నిలిచిన సామాజిక సేవకులు.. అనాథలు, నిరాశ్రయులతో సంబురాలు సాయం.. చదివితే రెండు అక్షరాలే కావొచ్చు. కానీ అందిస్తే.. దాని విలువ జీవితాంతం. అందుకే కష
గొల్లపల్లి, డిసెంబర్ 19 : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్కు చెందిన ఇద్దరు అనాథ చిన్నారులైన నాలుగేండ్ల అన న్య, రెండేండ్ల విశాల్ను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అక్కున చేర్చుకొన్�
IIT Student | అమ్మనాన్న చిన్నప్పుడే చనిపోయారు.. ఆలనాపాలనా చూసేవారు లేక అనాథాశ్రమంలో పెరిగాడు.. అద్భుత ప్రతిభ ఉన్న ఆ యువకుడు దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్లో సీటు
షాద్నగర్ : కొవిడ్ కారణంగా అనాథాలుగా మారిన చిన్నారులకు సర్కారు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. మంగళవారం చైల్డ్రైట్స్ వీక్ సందర్భంగా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్ష�