క్రైం న్యూస్ | మొన్న తల్లి, నేడు తండ్రి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విచారాన్ని నింపింది. అమ్మానాన్నలిద్దరు రోజుల వ్యవధిలోనే కన్నుమూయడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆరు రోజుల క�
మంచి కార్యాచరణ తీసుకుని వస్తం ప్రతిభావంతులైన మహిళలకు తగినన్ని అవకాశాలు కల్పించాలి తీర్మానాలపై చర్చలో సీఎం కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లి, తం�
అనాథ పిల్లల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘నేను ఒక మీటింగ్కు వెళ్తే ఇద్దరు ఆడపిల్లలు వచ్చి మేము అనాథలం.. కస్బూర్బా గాంధీ స్కూల్లో చదువుకొంటున్నాం.. పదో తరగతి అయిపోత�
‘నమస్తే తెలంగాణ’ కథనానికి విశేష స్పందన ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి హామీ ‘నమస్తే’కు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబం సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 8: తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో న�
కవాడిగూడ:అనాధలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, కమిషన్ను ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని అంజలి తెలంగాణ అనాధ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటయ్య శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో దేశం గర్వించే విధంగా అనాథల సంరక్షణ కోసం అద్భుత విధానం రానుందని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్
అదనంగా పాలిటెక్నిక్ కళాశాల తల్లిదండ్రులు లేరన్న చింత వద్దు.. ప్రభుత్వమే మీకు అమ్మానాన్న: మంత్రులు సత్యవతి, సబిత భరోసా ఆర్కేపురం, ఆగస్టు 18: అనాథలకు బంగారు భవితను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు
అధికారులు వివరాలు సేకరించాలి: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులు, సంరక్షకులు లేని అనాథలకు రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ తానై వ్యవహరించబోతున్నదని, మహిళా, శిశు సంక్షేమశా�
చేవెళ్ల టౌన్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీడీపీవో శోభారాణి, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంల�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులు, సంరక్షకులు లేని పిల్లలకు(అనాథలకు) ప్రభుత్వమే అన్ని తానై బాధ్యత చేపట్టేందుకు వీలుగా దేశంలోనే అత్యుత్తమైన విధానం తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక�
శిశు సంక్షేమ మంత్రి సత్యవతి హైదరాబాద్లో వీధి బాలల వసతిగృహాల ప్రారంభం హైదరాబాద్, సైదాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని మ�
వారి కోసం దేశం గర్వించే నూతన విధానం మంత్రివర్గ ఉపసంఘం ఏకాభిప్రాయం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అనాథలకు జీవితాంతం బాసటగా ఉండే విధానం రూపకల్పన జరగాలని, వారికి ప్రభుత్వమే తల్లిదండ్రిలా ఉండాలని మంత్