గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన హెచ్ఎంఎస్ యూనియన్ మాజీ ఫిట్ సెక్రెటరీ తూడి రామస్వామి కమల దంపతులు అనాథ పిల్లల ఆకలి తీర్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక గాంధీనగర్ లో గల ఎండీహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్ర�
దిక్కూమొక్కూ లేని పిల్లలకు తమ ప్రభుత్వం పెద్దదిక్కుగా ఉంటుందంటూ అధికార నేతలు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో వేల సంఖ్యలో అనాథ పిల్లలుంటే కేవలం వందల సంఖ్యలో మందికి మాత్రమే సంక�
Godavarikhani | కోల్ సిటీ, ఏప్రిల్ 17: కూతురు జ్ఞాపకార్థం అనాథ పిల్లలకు ఒకరోజు అన్నదానం చేసి ఆత్మసంతృప్తి పొందారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగవరం సతీష్-రాజేశ్వరీ దంపతులు గురువార�
కన్నవాళ్లను కోల్పోయిన ఆ యువతులకు అన్నీ వారే అయ్యారు. చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అనాథలకు పెద్ద దిక్కై ముందుండి నడిపించారు. వారి పెళ్లి బాధ్యతలను సైతం తమ భుజాలప�
Orphans Food Donation | మధిర పట్టణంలోని ఆదరణ సేవా ఫౌండేషన్లో ఉన్న అనాథలకు అన్నదానం ఏర్పాటు సందర్భంగా సేవా సమితి సభ్యులు నవీన్ కుమార్ దంపతులకు శాలువా కప్పి అభినందించారు.
అనాథలు, బాలకార్మికులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న అర్బన్ గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గురుకులం
TASA | కుటుంబ పోషణతో పాటు సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ వంతుగా దాతృత్వ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనాథులకు అండగా నిలుస్తున్నారు.
అనాథల కోసం బ్రిటిష్ మహారాణి క్వీన్ విక్టోరియా పేరిట ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ సరూర్నగర్లో ఏర్పాటుచేసిన రెసిడెన్షియల్ హోమ్లో ఇప్పుడు ఓ నయా క్వీన్ పాగా వేశారని విమర్శలు వెల్లువెత్తుతున్న�
తల్లిదండ్రులను కోల్పోయి, నా అనే వారు ఎవరూ లేక అనాథలుగా ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా నిలువనుంది. అనాథలకు అక్కున చేర్చుకునే ప్రభుత్వ పథకాన్ని తీసుకువచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎవ్వరికీ పట్టని �
అనాథ పిల్లలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకొని కన్నబిడ్డలుగా చూసుకునే గొప్ప విధానాన్ని త్వరలోనే అమలు చేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్�