Orphan | నిజాంపేట్ గ్రామానికి చెందిన వడ్డే అన్మయ అనే వ్యక్తి గతంలో అందరూ ఉన్న సమయంలో తనకున్న ముగ్గురు కూతుర్లతో ఆనందంగా గడిపినప్పటికీ గత పది సంవత్సరాల క్రితం వరకు కూతుళ్ల పెళ్లిళ్లు అన్ని అయిన తరువాత తన భార్�
Telangana | కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు.
వితంతువులు అంటే సమాజంలో చిన్నచూపు. ఒంటరి మహిళలు, వితంతువులు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో, పని ప్రదేశాల్లో పలురకాల హింసకు గురవుతూ ఉంటారు.
ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అ
కన్న పేగు కోసం జీవితాంతం ఆరాటపడిన ఆ తల్లి చివరకు అనాథగా మిగిలింది. కాసులకు కక్కుర్తిపడి కడుపున పుట్టిన కూతుళ్లే.. మానవత్వం మరిచి తల్లి మృతదేహాన్ని దవాఖానలో వదిలేసి వెళ్లిపోయారు.
అనాథ వృద్ధురాలిని చేరదీసి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. ఆమెకు ఇంటిని నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఇందిరానగర్లో పోలీసులు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన�
కోరుకున్న జీవితం. ఆశించినంత జీతం. ముద్దులొలికే పిల్లలు. ముచ్చటైన కుటుంబం. ఇన్ని ఆనందాల మధ్య లోకం గురించి ఆలోచించే తీరిక ఎవరికి ఉంటుంది? మనసులో ఏ మూలనో ఉన్నా.. ఏదో ఓ సంస్థకు ఎంతోకొంత ఆర్థికసాయం చేసి సంతృప్తి
బంధువు అంత్యక్రియలకు వెళ్తున్న ముగ్గురిని మృత్యువు రూపంలో ఎదురొచ్చి బలిగొంది. భువనగిరి పట్టణ పరిధిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మ�
అనాథ బాలికపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని రాంగోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి విజయ్నగర్ కాలనీకి చెందిన సురేశ్(23) అదే ప్రాంతంల
Orphanage girl Jyoti | చెత్తకుప్పలో దొరికిన పసిగుడ్డును ఓ యాచకురాలు అక్కున చేర్చుకున్నది. తనే ఓ పేరు పెట్టింది. తనతోపాటు భిక్షాటనకు తీసుకెళ్లేది. అంతలోనే ఆమె మరణించింది. ఆ బాలికకు ఒక శరణాలయం నీడనిచ్చింది. అక్షరాలు నేర�
స్వచ్ఛంద సంస్థలకు కరోనా కష్టాలు ఆగిన విరాళాలు, సేవా కార్యక్రమాలు ముందస్తు ప్రణాళికలు తారుమారు ఆన్లైన్లోనే చెల్లింపులు, పలకరింపులు అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12: ఉద్యో
అండగా ఉండాల్సిన తండ్రి.. మూడేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆలనాపాలనా చూసుకుంటున్న అమ్మమ్మ తాతయ్య కూడా రెండేళ్ల క్రితం అనంతలోకానికి వెళ్లిపోయారు.
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగింది. ఆ నీడలోనే చదువుకొన్నది. పట్టాలు సాధించింది. పట్టుదలతో పోటీ పరీక్షలు రాసింది. తొలిరోజున బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టిన ఆశ్రమంలో �
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికప్పుడు రాజకీయ వేడి రాజుకుంటూనే ఉంది. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పైగా ఆ పార్టీలో సినిమా వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో వాళ్లు కూడా బ