కొత్తకొండ వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్వామివారి ఆలయానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ హైదరాబాద్ జేఈవో అంజలి దేవి, వరంగల్ ఏసీ రామాల సునిత సందర్శించారు.
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జి ఆర్ పి స్టేషన్లో నిందితుడి వివరాలను సీఐ పీ సురేందర్ శనివారం వ
Burglars gang rape woman | ఒక అపార్ట్మెంట్లోకి చొరబడిన దొంగలు ఒక మహిళను బెదిరించి ఆమె ఆభరణాలు దోచుకున్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెను చంపుతామని బెదిరించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు�
బంగారం షాపుల్లో సేల్స్మెన్ల దృష్టి మరల్చి ఆభరణాలను అపహరిస్తున్న కేసులో మహిళను సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి రూ. 12 లక్షల విలువైన 190 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నా
Jewels Showroom Loot | రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో పోలీసులు బిజీ అయ్యారు. ఇదే అదునుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. ప్రముఖ జ్యుయలరీ షోరూమ్లో ఖరీదైన బంగారు ఆభరణాలు లూఠీ చేశారు. ఈ వీడియో క్ల�
ప్రసిద్ధ డిజైనర్ ప్రియాంక మోదీ ప్రపంచమంతా తిరిగింది. దేశదేశాల ఆభరణాలను అధ్యయనం చేసింది. సొంతంగా అనేక డిజైన్లకు ప్రాణం పోసింది. కానీ, గిరిజనుల అలంకరణల ముందు అవన్నీ దిగదుడుపే అనిపించింది.
ముసద్దీలాల్ జెమ్స్ జ్యువెలరీ లిమిటెడ్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న బంగారం, ఇతర ఆభరణాలు, ఆస్తులను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది
మహిళలకు పుత్తడిపై మక్కువ ఎక్కువ. పండుగలు, శుభకార్యాల్లో ఉన్నంతలో బంగారు నగలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది. కాని మార్కెట్లో పసిడి ధరలు భగ్గుమనడంతో వేసుకున్న నగను మళ్లీమళ్లీ వేసుకోలేక చాలా మంది మహిళలు ఇ�
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష�
బంజారాహిల్స్ : అర్థరాత్రి ఒంటినిండా నగలతో మహిళ ఒంటరిగా కనిపించింది.. రోడ్డుమీద నిలబడి లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరడంతో ఆమెను స్కూటర్పై ఎక్కించుకున్న ఓ ఆటోడ్రైవర్కు దుర్భుద్ది పుట్టింది. నిర్మానుష్యమైన ప్