జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిశగా చర్యలు చేపడుతూ అర్హులైన వారందరికీ అవకాశాలు లభించేలా చూడాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివ�
మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టాలని మీరు యోచిస్తున్నైట్టెతే.. అందుకు ఈ దీపావళియే సరైన సమయమని మెజారిటీ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పైగా కొన్ని రంగాలను పరిశీలించాలని కూడా సిఫార్సు చేస్త�
వివిధ కారణాలతో చదువు ఆపేసిన, బడి మానేసిన వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ (టాస్) వరంగా మారింది. వృత్తి పరంగా పనులు చేసుకుంటూనే ఓపెన్ స్కూల్లో సెలవు రోజుల్లో చదువుకునే వెసలుబాటు ఉంది.
లోక్సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
రచనలు అంటే రసానుభూతి కోసం కాదు, కాలక్షేపం అంతకన్నా అసలే కాదని.. విశాల ప్రజా రాశుల సాదకబాధకాలే ఇరుసుగా చేసుకొని సామాజిక అంశాలపై రచయిత్రులు తమ కలాన్ని కదుపుతున్నారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ప్రపంచ ర్యాంకింగ్స్లో సత్తా చాటింది. ఇటీవల లండన్లో విడుదలైన క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2023లో ఐఐటీ బాంబే 281-300 ర్యాంకుల మధ్య నిలిచి భారత్లో అగ�
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్�
పార్టీ పట్ల నిబద్ధత, విధేయతతో పనిచేసే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్నప్పటికీ సమయం వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని మం త్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికంగా అండగా నిలువడంతోపాటు ఆయా కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భా�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా చరిత్రే అవుతుంది. అది రాష్ట్రసాధన మొదలు.. అనేక సందర్భాల్లో నిరూపితమైంది. రాష్ట్ర సాధనోద్యమంలో ఆకాంక్షల నినాదాలుగా మొదలైన నీళ్లు, నిధులు, నియామకాలను నిజాలు చేసి చూ�