ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
భారీ వర్షాలు కురిసినా గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వార�
ప్రముఖ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో..బుధవారం హైదరాబాద్లో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భాగ్యనగరంలోని ఐడీఏ గాంధీనగర్లోని సంస్థ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని
హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్
బ్రిటన్ ప్రధాన కేంద్రంగా ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న ‘డెలివరూ’...హైదరాబాద్లో ఇంజినీరింగ్ సెంటర్ను ఆరంభించింది. బ్రిటన్ అవతల ఏర్పాటు చేసిన అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఇదే కావడం విశేషం
Visa | ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆపిల్, సామ్సంగ్, ఫేస్బుక్, ట్విటర్, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో వీసా (Visa),
ముంబై: కొత్త ఏడాదిని వినూత్నంగా స్వాగతం పలికేందుకు పలు రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో 2022 జనవరి నుంచి వాటర్ ట్యాక్సీలను ప్రారంభించనున్నారు. దక్షిణ మ�
జిల్లా వైద్యాధికారులకు సూచించిన అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాద్నగర్ : కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు జిల్లా వైద్యాధికారులు, సిబ్బందికి సూచ
ఆఫ్ఘన్లో 24 గంటల్లో 385 మంది ఉగ్రవాదులు హతం | ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 385 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలి�