జగిత్యాల పట్టణంలో జగిత్యాల టౌన్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్, బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశారు.
వైకల్యం కలిగిన వారిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేయించినట్లయితే గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చిన వారమవుతామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర�
KTR | ప్రభుత్వం ఉన్న లేకున్నా.. పదవి ఉన్నా..లేకున్నా ..ఆపదుందన్నా అంటే అర క్షణం ఆలోచించకుండా అక్కున చేర్చుకునే మనసున్న రామన్న మరో మారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు.
New Order: హిజ్బొల్లా నేత హస్సన్ నస్రల్లాను చంపేందుకు కోడ్నేమ్తో ఆపరేషన్ చేపట్టింది ఇజ్రాయిల్. ఆ ఆపరేషన్కు న్యూ ఆర్డర్ అని పేరు పెట్టారు. ఇక బీరుట్ అండర్గ్రౌండ్లో దాచిపెట్టిన చైనీస్ యాంటీష
మాకు ఆరు వారాల క్రితం పాప పుట్టింది. పుట్టినప్పుడు చిన్నారి బరువు మూడు కిలోలు. కామెర్ల (జాండిస్) సమస్య వచ్చింది. ఫొటో థెరపీ పెట్టమన్నారు. లైట్ ట్రీట్మెంట్ ఇస్తే కొంత తగ్గింది. మూడు వారాల తర్వాత కూడా జాం
గాంధీ దవాఖానలో శస్త్రచికిత్స చేసేందుకు రోగి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంపై సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన ఓ రోగి మోకాలు
మాకు బాబు పుట్టి రెండు వారాలు అవుతున్నది. బిడ్డకు వాంతులు అవుతుంటే కంగారుగా దవాఖానకు తీసుకెళ్లాం. వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చారు. తగ్గుముఖం పట్టినట్టే అనిపించి... మళ్లీ వాంతులు మొదలయ్యాయి.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సోమాజీగూడ యశోద హాస్పిటల్లో(Yashoda Hospital) వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్(Operation)ను చేస్తున్నారు. కేసీఆర్ (KCR) కాలుజారి పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గ
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకొనే వాడే అసలైన నాయకుడు. పరిపాలనకు అర్హుడు. యుద్ధంలో అయినా.. రాజకీయ క్షేత్రంలో అయినా.. రాచ మార్గంలో పోటీలో నిలబడి గెలవాలి. చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మెప్పును
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు ఆన్లైన్లో వచ్చేనెల 2 వరకు దరఖాస్తు చేసుకోవ�
వారిది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. క్యాబ్ నడిస్తేనే జీవనం. కానీ, పార్కిన్సన్స్ వ్యాధితో ఆ ఇంటి యజమాని దవాఖాన పాలుకాగా, వారి బతుకు ‘బండి’ ఆగిపోయింది.
కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కొడప మోతుబాయి జాకు పిలుపునిచ్చారు. గాదిగూడ మండలం సావిరి పంచాయతీ కార్యాలయంలో ఝరి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం కంటి వెలుగు శ