పార్ట్టైమ్ జాబ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో ఆన్లైన్లో మోసం చేస్తున్న ఇద్దరు కేటుగాళ్లను రెండు వేర్వేరు సంఘటనల్లో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
అత్యాశకుపోయి ఆన్లైన్ యాప్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు. అచ్చంపేట, పదర, అమ్రాబాద్, బల్మూర్, ఉప్పునుంతల, కల్వకుర్తికి చెందిన కొందరు డెకత్యాప్లో పెట్టుబడి పెడి
రోజురోజుకు ఆన్లైన్లో అనేక మోసాలు జరుగుతున్నా ప్రజలు ఇంకా మేల్కోనడం లేదు. సులభంగా డబ్బులు వస్తాయనే అత్యాశతో ఎవరోచెప్పిన దానికి నమ్మి ఆన్లైన్ యాప్లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు.