నల్లా కనెక్షన్లను ఆన్లైన్ నమోదు చేయడంలో రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నగర పాలక సంస్థ కు సంబంధించి 11,472 నల్లా కనెక్షన్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని వంద రోజుల కార్యచరణలో �
అధికారుల తప్పిదంతో పేదలకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఆన్లైన్ నమోదులో అధికారుల తప్పిదంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పంటల వివరాలను ఏఈవోల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు సూచన
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసినా.. బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ సిబ్బంది బుధవారం నిరసన తెలిపారు. ఈ మేరకు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ చీమ వెంకన్న ఆపరేటర్లకు సూచించారు. ఆదివారం దరఖాస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ దరఖాస్తులు పోటెత్తాయి. ఎనిమిది రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయత
నేత కార్మికుల కోసం ప్రభుత్వం టీ-నేతన్న యాప్ తీసుకొచ్చింది. గతేడాది కేసీఆర్ సర్కారు హయాంలోనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందు లో చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికుల వివరాలు పొందుపర్చాలి.
డీడు పిల్లలు బడిలో ఉండాలనే నిబంధనను పక్కాగా అమలు చేసేందుకు బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి 2024-25 విద్యా సంవత్సరంలో బడిలో చేర్పించేందుకు విద్యాశాఖ ప్రత్యేక సర్వే చేపట్టింది.
Polycet | వచ్చే విద్యాసంవత్సరానికి టీఎస్ పాలిసెట్ (Polycet) ప్రవేశ పరీక్ష మే 17న నిర్వహించనున్నట్టు సాంకేతిక విద్యామండలి ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్
LAWCET | రాష్ట్రంలోని లా కాలేజీల్లో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 2) నుంచి ఈ నెల 12 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ : అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు యాత్ర రద్దయ్యింది. ఈ ఏడాది జూన్ 30న యాత్ర ప్రారంభం కానుండగా.. దేశంలో కరోనా �
ఆ హిమాలయ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి | కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి �