ఆ హిమాలయ రాష్ట్రానికి వెళ్లాలంటే ఈ-రిజిస్ట్రేషన్ తప్పనిసరి | కొవిడ్ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు మళ్లీ ఈ-రిజిస్ట్రేషన్ను తప్పనిసరి �
దోస్త్| రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడుత రిజిస్ట్రేషన్లు నేటితో ముగియనున్నాయి. బుధవారం వరకు 1,17,601 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని దోస్త్ కన్వీనర్ లిం
ఢిల్లీ ఎయిమ్స్లో అందుబాటులోకి ఓపీడీ సేవలు | కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎయిమ్స్లో ఓపీడీ సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.