‘మంటను చూస్తే మీరు దూరంగా పరిగెడతారేమో... మేం దగ్గరగా దూసుకుపోతాం!’ అని ధైర్యంగా చెప్పగలిగే ఏకైక వర్గం మనుషులు ఫైర్ ఫైటర్లు. ఇప్పటికీ ఆ పేరు చెప్పగానే ఖాకీ రంగు డ్రెస్లో ఉండే మగమనిషే గుర్తొస్తాడు.
కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కడతేర్చాడు. ఈ పోటీ ప్రపంచంలో రాణించలేరని వారిని బలిగొన్నాడు. అతడూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హోలీ పండగనాడు కాకినాడలోని (Kakinada) సుబ్బారావునగర్లో ఈ ద�
ఇంధనాలపై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. టన్ను క్రూడాయిల్పై విధించే విండ్ఫాల్ ట్యాక్స్ని రూ.5,200 నుంచి రూ.3,250కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
ONGC | కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. కేజీ డీ డబ్ల్యూఎస్ 98/2 బ్ల�
ఈ జూలై-సెప్టెంబర్లో చమురు ధరలతోపాటు ఉత్పత్తి సైతం తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికర లాభం 20 శాతం క్షీణించింది.
ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఓఎన్జీసీ నికరలాభం నాల్గవ త్రైమాసికంలో సగానికిపైగా తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ లాభం 53 శాతం క్షీణించి రూ. 5,701 కోట్లకు పడిపోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ఓఎన్జీసీ రూ.5 వేల కోట్లు డివిడెండ రూపంలో చెల్లించింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది రూ.23,797 కోట్లు కేంద్రానికి పీఎస్యూల నుంచి డివిడెండ్ అందింది.
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు మృతి న్యూఢిల్లీ/ముంబై, జూన్ 28: అరేబియా సముద్రంలో ఓఎన్జీసీకి చెందిన పవన్హన్స్ హెలిక్టాపర్ మంగళవారం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులతో సహా నలుగురు మరణించ�
అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కు చెందిన ఒక హెలికాప్టర్.. అరేబియా సముద్రంలో ఉన్న సైట్ వద్దకు బయలు దేరిన సమయంలో ఈ ప్రమాద�
అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది. ముంబై తీరాని�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది స్టార్9 మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ హెలిక్యాప్టర్ సేవల సంస్థలో 51 శాతం వాటాను రూ.211.14 కోట్లతో