రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు ఠాణా నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పక�
మంచినీళ్లు తెచ్చుకునేందుకు స్కూటీపై వాటర్ప్లాంట్కు వెళ్తూ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో హనుమాన్ మాలధారుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం వెల్గటూర్ మండలం
ట్రాక్టర్ టైర్ కింద పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని ఇల్లంద శివారులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కట్య్రాల గ్రామానికి చెందిన ఇటుకుల రవి(45) ఇల్లంద నుంచి జగ్గయ్యగుండ్లక�
కాలుజారి కిందపడడంతో తలకు తీవ్ర గాయమై ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్�
శ్రీపతి సేవా ట్రస్టు పేరిట భద్రాచలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఆరు అంతస్థుల భవనం బుధవారం కూలిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికో�
మద్యం మత్తు లో ఇద్దరు లిఫ్ట్ గుంతలో పడి.. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది . సీఐ తెలిపిన వి వరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని జల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొగరు విజయ్పాల్రెడ్డి(46) నర్సంపేటలో ఫ్లైవుడ్ వ్యా
పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ నందిపాడు బైపాస్ �
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో గురువారం జరిగింది. మండల పరిధిలోని రావల్కోల్ గ్రామానికి చెందిన నాగరాజు(34) రాజబొల్లారం గ్రామంలో ఉన్న మోనార్క్ కంపెనీలో పని �
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్పై ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్ర �
సద్దుల బతుకమ్మ వేడుకలకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీకటి యాక య్య(41) అ
ఎడతెరిపి లేని వర్షాల కు ఇల్లు కూలి వ్యక్తి దు ర్మరణం చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. శ్రీరంగాపు రం మండలం తాటిపాముల గ్రామంలో శుక్రవారం రాత్రి వడ్డె చంద్ర య్య (65) తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి ప
అకాల వర్షంతో వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాంనగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెం�