Tirumala | తిరుపతి లక్కీ ఫర్ యూ ఎగ్జిమ్స్ కంపెనీకి చెందిన సూర్య పవన్ కుమార్ అనే భక్తుడు టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి 10వేల 116 రూపాయలు విరాళంగా అందించారు.
1 Crore Cash Seized | ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
మరో మైలురాయికి తెలంగాణ 35 రోజుల్లో కోటి డోసులు పంపిణీ అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 13 : కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పె�
Delhi : fine of one crore rupees given on the first day of the new year | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా
తిరుమల : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని గత ఏడాది కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్ 30వ తేదీ వరకు నమోదైన వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి లడ్డూల విక్రయం ద్వారా
తిరుమల : శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. కోటి విరాళం అందింది. బళ్ళారి మాజీ శాసన సభ్యులు సూర్య నారాయణ రెడ్డి ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలో టీటీడీ ఆదనపు ఈవో ఏవీ. ధర్మారెడ్డికి క్యాం�
కెరమెరి: ఆదివాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చిందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని సాకడ, మోడి, పన్గూడ గ్రామాలో పర్యటించి ఏత్మాసార్
వేలంలో రూ.కోటి పలికిన మద్యం బాటిల్ | మన వద్ద మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటుగా రూ.1000 లేదంటో రూ.2000 ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంకా తక్కువే ఉంటుంది. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ.10వేల వరకు