Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ (Pension) విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మాదిరిగానే విద్యుత్ సంస్థలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు చేరిన ఉద్యోగులందరికి పాత పెన్ష�
ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభ
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించ�
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్ను అటాచ్ చేస్తూ హిమాచల్ప్రదేశ్ హైకోర్టు నవంబర్ 18న ఉత్తర్వులు జారీచేసింది. సెలీ జల విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన రూ.150 కోట్ల బకాయిలను వెంటనే చెల్ల
యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనేది ఓ కొత్త పథకమని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిపట్ల సంతృప్తికరంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో కా�
Unified Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ స్కీమ్ (OPS) కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్ స్కీమ్ (NPS)కి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (Unifi
పెన్షన్భారం పెరుగుతోందన్న సాకుతో పాత పింఛన్ను రద్దు చేసి సీపీఎస్ను అమలు చేయడం దుర్మార్గమని, దీనిపై రాజకీయపార్టీలు తమ విధానాన్ని, వైఖరిని ప్రకటించాలని ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్టీఎ�
కేంద్ర ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వే ఉద్యోగులతోపాటు పోస్టల్, టెలి�
‘అమ్మా... పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె నిర్వహించనున్నట్టు అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ
OPS-RBI | ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి చేపట్టేందుకు అవరోధం అవుతుందని ఆర్బీఐ హెచ్చరించింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు (Madhya Pradesh Polls) సంబంధించి కాంగ్రెస్ మంగళవారం ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. మ్యానిఫెస్టోలో ఓటర్లపై వరాల జల్లు కురిపించింది
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స�
OPS | కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్�