పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో, ఎండీఓ కార్యాలయం ఎదుట భ�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరెత్తితేనే ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. సెప్టెంబర్ ఒకటో తేదీని తలచుకుంటేనే వారి గుండెలు రగిలిపోతున్నాయి. ఎందుకంటే ఇదే రోజున కాంగ్రెస్ పార్�
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన కోసం సెప్టెంబర్ 6న సంకల్ప సభ నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. అదేవిధంగా 1వ తేదీని సీపీఎస్ విద్రోహ దినంగా పాట�
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఉద్యోగ సంఘాలుగా ఏర్పడి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. వారు తమ జీతం గురించి కాకుండా తమ పిల్లలు, తమ ప్రాంత భవిష్యత్తు గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురి�
మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు కదంతొక్కారు. ‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17లోగా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేయకుంటే అదేరోజు నుంచి సామూహిక సెలవులు పె�
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సా
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకపోవడంపై తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ కోరారు.
సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్
Old Pension Scheme | కేంద్ర ప్రభుత్వం, 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అదే విధంగా ఆంధ్ర ప్రదేశ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నెం.53 ద్వారా 01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెల�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్త ‘జనజాగరణ యాత్ర’ను తలపెట్టినట్టు తెలంగాణ సీపీఎస్ఈయూ అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న అనేక హామీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీ మ్ రద్దు కూడా ఒకటి. ఉద్యోగుల ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం.. పాత పిం ఛన్ను పునరుద్ధరిస్తాం’ అని గద్ద�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చాక మౌనం వహించటంలో ఆంతర్యమేమిటి? 2003 డీఎస్సీలో ఉత్తీర్ణులై�