సెప్టెంబర్ 1, 2004 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్ గౌడ్ కోరారు.
సీపీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్
Old Pension Scheme | కేంద్ర ప్రభుత్వం, 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అదే విధంగా ఆంధ్ర ప్రదేశ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ నెం.53 ద్వారా 01-09-2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (OPS) వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని తెల�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్త ‘జనజాగరణ యాత్ర’ను తలపెట్టినట్టు తెలంగాణ సీపీఎస్ఈయూ అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న అనేక హామీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీ మ్ రద్దు కూడా ఒకటి. ఉద్యోగుల ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తాం.. పాత పిం ఛన్ను పునరుద్ధరిస్తాం’ అని గద్ద�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చాక మౌనం వహించటంలో ఆంతర్యమేమిటి? 2003 డీఎస్సీలో ఉత్తీర్ణులై�
జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ పథకం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జా�
Retirement Benefits | ఉద్యోగ విరమణ చేసి రెండేండ్లయినా ఇప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్సారీ తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరారు. రిటైర్ అయినప్పటి నుంచి తనకు రావాల్సి
Old Pension Scheme | సీపీఎస్ (CPS) విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ( Old pension Scheme ) అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం మండల అధ్యక్షుడు రాథోడ్ కృష్ణారావు డిమాండ్ చేశారు.
పాత పెన్షన్ (Pension) విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మాదిరిగానే విద్యుత్ సంస్థలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు చేరిన ఉద్యోగులందరికి పాత పెన్ష�
ప్రభుత్వ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి, పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్)ను పునరుద్ధరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభ
OPS | ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించ�