పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు.
సివిల్ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)లోకి మారేందుకు వన్టైమ్ ఆప్షన్ను కల్పిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్ర�
Raghuram Rajan on OPS | పాత పెన్షన్ స్కీం అమలు చేయడంతో భవిష్యత్లో రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు.
జాతీయ పింఛన్ విధానం(ఎన్పీఎస్) ప్రకటన వచ్చిన 2003 డిసెంబరు 22వ తేదీ కంటే ముందు విడుదలైన నియామక ప్రకటనల ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానానికి(ఓపీఎస్) అర్హత లభించింది.
Nirmala on NPS | ఎన్పీఎస్ నిధులపై రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షాక్ ఇచ్చారు. రాష్ట్రాలకు ఆ నిధులిచ్చేది లేదని తెగేసి చెప్పారు.
ఆదివారం పంచకుల-చండీగఢ్ సరిహద్దు వద్దకు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చండీగఢ్లోకి ప్రవేశించి హర్యానా
పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తే ప్రభుత్వ ఆర్ధిక వనరులపై మున్ముందు తీవ్ర ఒత్తిడి పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది.
గుజరాత్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పధకాన్ని (ఓపీఎస్) పునురద్ధరిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.