ఓల్డ్సిటీ మెట్రో పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారయ్యాయి. హైకోర్టు నిర్ణయంతో ప్రాజెక్టు ఆగలేదు కానీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.
అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ అపసోపాలు పడుతోంది. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదు. నాలుగు నెలల కిందట రెవెన్యూ, మెట్రో కలిసి భూసేకరణకు కసరత్
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఓల్డ్ సిటీ మెట్రోకు ఇంకా చిక్కులు తొలగలేదు. పాత నగరానికి మెట్రో నిర్మాణంతో మంచి రోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీలన్నీ భూసేకరణ వద్దనే నిలిచిపోతున్నాయి.
నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా... పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణ�
ఎంజీ బస్స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు చేపట్టబోయే మెట్రో రైలు విస్తరణ పనుల ప్రక్రియను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ప్రభుత్వం తమ వాదనలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రహణం వీడడం లేదు. కొంతకాలంగా ఈ ప్రా జెక్టుకు అన్ని అడ్డంకులే ఎదుర వుతున్నాయి. ఇటీవల ప్రభు త్వం ఓల్డ్ సిటీ మెట్రోను చాం ద్రాయణ గుట్ట వరకు విస్తరించేలా పనులు చేపట్టింది.
ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో పరిహారం చెల్లించిన తర్వాతే కూల్చివేతలు మొదలవుతాయని మెట్రో హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరం చేశారు.
ఓల్డ్ సిటీ మెట్రోతో నగరంలో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టు వెళ్తున్న మార్గంలో రోడ్ల విస్తరణ, పిల్లర్లు వంటి నిర్మాణ కార్యకలాపాలతో దర్గాలు, కట్టడాలు, పురాతన భవనాలు కనుమరుగు కానున్నాయి.
ఏడున్నర కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణం కీలక దశకు చేరుకున్నది. ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమైన భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే గుర్తించిన ఆస్తుల్లో 60 శాతం ఆస్తుల సేక
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మ�
హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. నగరాభివృద్ధికి అడ్డుపడేలా కాళ్లల్లో కట్టెలు పెట్టేవారిని తప్పకుండా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
Old City Metro | పాతనగరంలో మెట్రో నిర్మాణం పనులపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) క్షేత్ర స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది. నిర్మించాల్సిన మార్గం ఖరారు కావడంతో ఆ మార్గంలో నిర్మాణ పనులు సాఫీగా
Old City Metro | హైదరాబాద్లో కొత్తగా పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండగా.. త్వరలోనే �