దేశవ్యాప్తంగా పసిడికి డిమాండ్ పడిపోతున్నది. దిగుమతులను నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పుత్తడిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచడంతో ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన చమురు ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. జూలూరుపాడు మండల కమిటీ సమావేశం బుధవారం తోటకూరి నరేష్ అధ్యక్షతన జరిగిం�
చమురు ధరలు పెంచు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబ�
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ పరుగులు పెడుతుండటం, ఐటీ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో వారాంతపు ట్రేడింగ్లోనూ సూచీలు ఒక్క శాతానిక
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్పీసీఎల్, బీపీసీఎల్�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాలు భగ్గుమంటున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్నాయి. ఈ క్రమంలోనే వార్ కొనసాగితే క�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
ఒక వైపు పశ్చిమాసియా యుద్ధంతో తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్న అమెరికాకు మరో ముప్పు పొంచి ఉంది. యుద్ధం కారణంగా చమురు ధరలకు రెక్కలొస్తున్న క్రమంలో ఆ ప్రభావం అమెరికా జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూప�
Petrol Price | దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ చమురు రిటైలింగ్ సంస్థ నయారా ఎనర్జీ గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెంపు తదితర కారణాల వల్ల గురువారం నుం�
Iran Warning | ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే ముడిచమురు ధరలు పెరుగుతుండగా, ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ మరింత ఆందోళనల�
నూనెలు సలసల కాగుతున్నాయి. కూరగాయల ధరలు కుతకుత ఉడుకుతున్నాయి. కొబ్బరికాయలు, కోడిగుడ్ల ధరలు.. ఇలా నిత్యావసరాల ధరలు రోజుకొకటి చొప్పున పెరుగుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. ధరలను అదుపులో పెట్టాల్సిన �
ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం పడిపోయి మంగళవారం 2 వారాల కనిష్ఠాన్ని తాకాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణతో మిడిల్ ఈస్ట్లో చమురు సరఫరాకు నెలకొన్న అడ్డంకులు తొలగుతాయన్న అంచనాలే ఇందుకు కారణం.