ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం పడిపోయి మంగళవారం 2 వారాల కనిష్ఠాన్ని తాకాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణతో మిడిల్ ఈస్ట్లో చమురు సరఫరాకు నెలకొన్న అడ్డంకులు తొలగుతాయన్న అంచనాలే ఇందుకు కారణం.
Hormuz Strait | అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇ
Hardeep Singh Puri : పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరు
అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ �
బహిరంగ మారెట్లో వంట నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. తాజాగా వివిధ కంపెనీల వంట నూనెల ధర రూ. 25 నుంచి రూ. 30 వరకు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చ�
ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,300. 65 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా మోటర్స్. బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్, కమర్షియల్ వాహన విభాగం రాణించడం వల్లనే మళ్లీ లాభాల్లోక
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపధ్యంలో చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ సీఈవో వేతనం ఏకంగా 52 శాతం
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి.
కిలోపై రూ.4 వరకు డౌన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో కిలో వంటనూనె ధర రూ.8-10 వరకు తగ్గగా.. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.3-4 వరకు తగ్గే �
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �