ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి.
కిలోపై రూ.4 వరకు డౌన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో కిలో వంటనూనె ధర రూ.8-10 వరకు తగ్గగా.. వచ్చే కొన్ని నెలల్లో మరో రూ.3-4 వరకు తగ్గే �
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �