జననేత, యూత్ ఐకాన్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ర�
తెలంగాణ రాక ముందు ఎట్లున్న చెన్నూర్ నియోజకవర్గం.. ఇప్పుడు ఎట్లున్నదో ఒకసారి ఆలోచించాలి. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేవలం ఐదేళ్లలో చేసి చూపినం. విప్ బాల్క సుమన్ చెన్నూర్ను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వే
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస�
పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వరి, పత్తి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల ఆదాయం వస్�
తెలంగాణ యువకెరటం.. భావి తెలంగాణ రథసారధి.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మందమర
ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్�
వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్రెడ్డితో (Minister Niranjan Reddy) కలిసి శంకుస్థాపన చేశారు.
ఈనెల 25వ తేదీన నిర్మల్ జిల్లాలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని �
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీలకు అధికార యావే తప్ప ప్రజలు, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా�
Minister Errabelli | భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీలు కల్పిస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. అందులో భాగంగా �
మంచిర్యాల జిల్లా ఏర్పాటుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చెంతకు పాలన వచ్చినట్లయ్యిందని సీఎం కేసీఆర్ అన్నా రు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ. 55 కోట్ల తో నిర్మించిన సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు.