సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పను లు చురుగ్గా కొసాగుతున్నాయి. 2023 సెప్టెంబర్లో ఫ్యాక్టరీ ని�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్పామ్ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్త�
ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూ రు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్�
‘ప్రజల కోసం ఆనాటి భగీరథుడు పైనున్న నీళ్లను కిందికి తీసుకొస్తే.. ఈనాటి అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ కింద నీళ్లను పైకి తెచ్చి కాళేశ్వరం నీటితో ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తున్నారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే�
నిర్మల్ పర్యటనకు వస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి పట్టణాన్ని వీక్షిస్తే అద్భుతంగా అనిపించింది. ఆ కలెక్టరేట్, రెండు పడకల ఇండ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్స్ భవన నిర్మాణాలు అబ్బుర పడేలా ఉన్నాయి.. పద�
జననేత, యూత్ ఐకాన్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ర�
తెలంగాణ రాక ముందు ఎట్లున్న చెన్నూర్ నియోజకవర్గం.. ఇప్పుడు ఎట్లున్నదో ఒకసారి ఆలోచించాలి. 60 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేవలం ఐదేళ్లలో చేసి చూపినం. విప్ బాల్క సుమన్ చెన్నూర్ను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వే
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస�
పంట సాగుకు మన నేలలు అనుకూలంగా ఉన్నాయని, తెలంగాణలో 20లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. వరి, పత్తి పంటలతో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల ఆదాయం వస్�
తెలంగాణ యువకెరటం.. భావి తెలంగాణ రథసారధి.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మందమర
ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్�
వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్రెడ్డితో (Minister Niranjan Reddy) కలిసి శంకుస్థాపన చేశారు.
ఈనెల 25వ తేదీన నిర్మల్ జిల్లాలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని �
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైందని, ఆ పార్టీలకు అధికార యావే తప్ప ప్రజలు, వారి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా�