సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడు వారిని పెడదారి పట్టించి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లోని కత్ని జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ తన వద్ద చదువుకుంటున్న విద్యార్థుల చేత మద్యం
Teacher Offered Alcohol To Students | ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించాడు. క్లాస్ రూమ్లో మద్యం సేవించాడు. అంతేగాక విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Offer | యువ బ్రాహ్మణ దంపతులకు (Brahmin couples) మధ్యప్రదేశ్ (Madhyapradesh) ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.
Offers | నూతన సంవత్సరంలో కార్ల కొనుగోలుదారులకు షాకిచ్చిన ఆటోమొబైల్ సంస్థలు..ఈ నెలలో మాత్రం భారీగా రాయితీలు ప్రకటించాయి. ఏడాది చివర్లో విక్రయాలు అంతం త మాత్రంగానే ఉంటాయన్న అంచనాతో ఆటోమొబైల్ సంస్థలు కస్టమర�
Sharad Pawar | ప్రధాని మోదీ మంత్రివర్గంలో చేరాలంటూ తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. దీని గురించి వినిపిస్తున్నవన్నీ వదంతుల�
పర్యావరణ పరిరక్షణ కోసం జమ్ముకశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాలిథీన్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా బంగారు నాణేలు ఇస్తున్నారు. అనంత్నాగ్ జిల్లాలోని సదివార గ్రామ సర్పంచ్ ఫ�
ఈడీ ద్వారా చర్యలు తీసుకుంటామని బెదిరించడం వల్లనే శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అనిల్ దేశ్ముఖ్ విమర్శించారు. బూటకపు ఆరోపణలతో తనను 14 నెల
సీఎం కేసీఆర్ గురువారం నాటి మీడియా సమావేశంలో విడుదల చేసిన వీడియోల్లో బీజేపీ క్షుద్రరాజకీయం బట్టబయలైంది. ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ ప�
యాపిల్ ఐఫోన్ యూజర్లకు 5జీ సర్వీసులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త మోడళ్ల ఐఫోన్ యూజర్ల కోసం తన బీటా ప్రోగ్రామ్ అప్డేట్తో వచ్చే వారం 5జీ సర్వీసును ప్రారంభించనున్నట్టు టెక్ దిగ్గజ సంస్థ యాపి
‘ఒక్కొక్కరికీ వంద కోట్లు ఇస్తాం.. కావాల్సిన సివిల్ కాంట్రాక్టులు అప్పజెప్తాం.. ఒక్కసారి బీజేపీలోకి వస్తే చాలు.. అడిగిన పదవులు కట్టబెడతాం.. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది..’ ఇదీ ఢిల్లీ నుంచి వచ్చిన ఉత్తరకాశీ
దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ... తెలంగాణలోనూ అదే దుస్సాహసానికి ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ పక్షాన హైదరాబాద్లో దిగిన స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల�