బెదిరింపులకు వణకలేదు. బేరాలకు లొంగలేదు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరికి వందకోట్ల డబ్బు ఎరవేసినా.. విధేయతనే చాటుకున్నారు. ‘తెలంగాణ నాట్ ఫర్ సేల్' అని కుండబద్దలు కొట్టారు. రివర్స్ ఆపరేషన్తో అమిత్ష�
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
లండన్లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాట
లాక్డౌన్ సమయంలో నమోదు చేసిన కేసుల పెండెన్సీని క్లియర్ చేసేందుకు కొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు నగర పోలీసులు. 2020-21 లాక్డౌన్ టైంలో వివిధ ఉల్లంఘనలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద పలు సెక్షన్లతో పెట్టీ
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు రికార్డును సృష్టించింది. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే ఎర్లీబర్డ్ స్కీం ద్వారా రూ. 742.41 కోట్ల ఆదాయాన్ని బల్దియా సమకూర్చుకున్నది
ఆస్తి పన్ను చెల్లింపులో 5 శాతం రాయితీ కల్పిస్తూ జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీం ఈ నెల 30తో ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నెలాఖరులోగా ఏడాది ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ
కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఏర్లీబర్డ్ ఆఫర్కు అనూహ్య స్పం దన లభిస్తుంది. ఏప్రిల్ 30లోగా ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తిపన్నును చెల్లిస్తే 5శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించిన విషయం తెలిస�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న మొదలవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని
ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్�
20% వరకు పెరగనున్న వేతనాలున్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు ఈవారంలోనే శుభవార్త అందనున్నది. గత నాలుగేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వేతన పెంపుపై ఈ వారం చివర్లో కేంద్ర ప్రభుత్వం ని