ప్రతిరోజూ వాల్నట్స్ తినడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, శరీరం బరువు పెరుగడం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అలాగే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధ�
చిన్నపిల్లలనుంచి మొదలుకొని, పెద్దల దాకా ప్రతిఒక్కరూ రోజులో అధిక సమయం టీవీ, మొబైల్, ల్యాప్టాప్కే అతుక్కుపోతున్నారు. గ్యాడ్జెట్ లేనిదే రోజువారీ జీవనం సాగడం లేదు. అయితే, ఇలాంటి వారికి ఊబకాయ�
భారత వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రక్తహీనతతో బాధపడుతున్న మహిళల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి-2022 నివేదిక వెల్లడించింది. ఊబకాయం ఉన్న పెద్దల సంఖ్య 2012లో 2.52 కోట్ల
Obesity | ఊబకాయం విషయంలో.. మనం ఆహారాన్ని తినే సమయం, ఆ ఆహారంలోని క్యాలరీలదే ముఖ్యపాత్ర అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని నిరూపించేందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకల మీద నాలుగేండ్ల పాటు సుదీర్ఘమైన పరిశో�
2020లో ఉన్నట్టుండి చాలామంది బరువు పెరిగిపోయారు. ఊబకాయులుగా మారిపోయారు. దీనికి కారణం కొవిడ్-19 అని పరిశోధకులు తేల్చారు. 2019తో పోలిస్తే 2020లో బరువు పెరిగిన వారి సంఖ్య చాలా అధికమని వారు అంచనావేశారు.
Obesity | అవును. 2030 నాటికి భారతదేశం స్థూలకాయులతో నిండిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ విభాగం.. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తున్నది. ఇప్పటికే మూడుకోట్ల మంది పిల్లలు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్ట
అధిక బరువు..ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య..లైఫ్స్టైల్లో మార్పులవల్ల చాలామంది స్థూలకాయులుగా మారిపోయారు.. అధిక బరువును తగ్గించుకునేందుకు అపసోపాలు పడుతున్నారు..ఇలాంటి వారికోసమే ఓ కొత్�
జీవనశైలి వ్యాధులు, ఊబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్, పక్షవాతం.. ఇలా అనేకానేక సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? స్త్రీలు తరచూ చేయి
అధిక బరువు.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. మరి దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది ప్రొటీన్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇంకా ఏవేవో హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మరి వీటివల్ల దుష్ప్రభావా
Obese people | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆరోగ్య నిపుణులు మరో కొత్త వేవ్ రావచ్చునని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్ సోకిన వారి సంఖ్య త్వరలోనే మళ్లీ భా�
పెరిగిన స్థూలకాయం సమస్య ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్ 28 : దేశంలో ఊబకాయుల సంఖ్య పెరుగుతున్నదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. 33 రాష్ర్టాలు, కేంద్రపాలిత �