సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో బుధవారం రాత్రి పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 8వ తరగతి విద్యార్థినులు స్వప్నబాయి, పూజ, మీనాక్షి, సాక్షి, సోనాబాయి ఉన్నట్టుండి
ఖాతాదారులు, రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని న్యాల్కల్ మండలం హద్నూర్ కెనరా బ్యాంక్ (Canara Bank) మేనేజర్ తుల్జారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ బ్యాంకు అధికారులు �
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుర్వేద వైద్యాధికారి గణపతి రావు పీహెచ్డీ పూర్తి చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆయనకు పట్టాను అందజేయనున్నారు. బీదర్ సమీపంలోని ఎన్కే జబ్బాశెట్టి
జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుత�
వేతనాల కోసం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్మికులు ఆందోళన చేస్తుండటంతో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ పరిధిలో పనిచే�
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) పెరగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
Harish Rao | జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేసి పాలలాంటి మంజీరా నీళ్లల్లో విషపు చుక్కలు కలుపుతావా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రేవంత్ రెడ్డి ప్రభుత్�
Revanth Reddy | ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. మరి ముఖ్యంగా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ర
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్వా..! అని హర�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని డప్పూర్, వడ్డి, మల్గి గ్రామాల శివారులో 2003 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ నుంచి వెలుబడే కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని రైతులు, ప్ర�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతం కాలుష్య కాషారంగా మారుతుందని, అది తమ జీవితాలను బలితీసుకుంటుందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సంగారె�
పెండ్లి విషయంలో మనస్తాపానికి గురై మండలంలోని రేజింతల్లో గురువారం బాలిక ఆత్మహత్య చేసుకుందని హద్నూర్ పోలీసులు తెలిపారు.గ్రామానికి చెందిన బర్ధీపూర్ శ్వేత(16)అదే గ్రామానికి చెందిన నట్కారీ రమేశ్తో ప్రేమ