గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
Nursing Student | గద్వాల జిల్లా కేంద్రంలో నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి మనిషా శ్రీ కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
Kanpur | బెంగాల్ జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకున్నది. నైట్ షిఫ్ట్లో ట్రైనింగ్కు వెళ్లిన 22 ఏళ్ల విద్యార్థినిపై కల్యాణ్�
గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని (Nursing student) అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడి�
Nursing Student | హైదరాబాద్ గచ్చిబౌలిలో(Gachibowli) నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై ఏసీపీ శ్రీకాంత్(ACP Srikanth) స్పందించారు. సోమవారం ఉదయం 4 గంటలకు డయల్ 100కు కాల్ వచ్చిందని తెలిపారు. వెంటనే పోలీసులు హోటల్ రూం వెళ్లి చ
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో దారుణం చోటుచేసుకున్నది. ఓ నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమెపై హత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని బంధువులు ఆరో�
నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబసభ్యులు, విద్యార్థి, గిరిజన సంఘాల నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని నర్సింగ్ కళాశాల ఎదుట శుక్రవారం ఆంద�
Bhadrachalam | భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని మరణానికి నిరసనగా కాలేజీ ఎదుట ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం
ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది. కొణిజర్ల మండలం సి
Murder | వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి
నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాప