Saifabad Science College : సుల్తాన్ బజార్, జూన్ 17 : ప్రతి ఒక్క విద్యార్థి రక్తదానం ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, ఆపదలో ఉన్నవాళ్లకు రక్తదానం(Blood Donation) చేయాలని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శైలజ (K.Shailaja) అన్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ
న్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికైన వలంటీర్లు జాతీ య స్థాయిలో నిర్వహించే శిబిరంలో సత్తా చాటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ఆ�
హైదరాబాద్ సెయిలింగ్ వీక్ టోర్నీ ఉత్కంఠగా సాగుతున్నది. పోటీలకు రెండో రోజైన గురువారం జరిగిన మహిళల ఐఎల్సీఏ 6 రేసులో ఎన్ఎస్ఎస్ క్లబ్కు చెందిన రితికా దంగి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బరిలోకి దిగ�
ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగించేలా ప్రధాని మోదీ అవలంబిస్తున్న విధానాలు దేశానికి ప్రమాదకరమని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ ప్రధాన కార్యదర్శి దేబబ్రత బిశ్వాస్ అన్నారు.
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సమాన అవకాశాలను పొందుతున్నారు. అభివృద్ధిలో ఎంతో ముందుకు సాగుతున్నారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు వివాహితలైన మహిళలు ఉద్యోగ భారంతోపాటు �
కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.
బేగంపేట్: విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ వేయడం ద్వారా ప్రత్యక్ష తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎలక్ట్రికల్ విభాగం ఆచార్యులు జీ.మల్లెశం అన్నారు. బేగంపేట్ మహిళ డిగ్ర�
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కోఆర్డినేటర్గా డాక్టర్ సవిన్ సౌడ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇంగ్లీష్ విభాగానికి చెందిన ఆయన