NRI | తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి(Gone Narender Reddy) (54) 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు. నరేందర్ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయ
NRI | రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తుం దని ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజు లుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ �
NRI | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రౌడీ పాలన సాగుతుందని, ఎమ్మెల్యేకే రాష్ట్ర రాజధానిలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజల సంగతేమిటని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam)ప్రశ్నించారు.
NRI | తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) ఆరోపించారు.
NRI Shot | అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైపై ఇద్దరు వ్యక్తులు అతడి ఇంట్లో కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఇంట్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోష�
NRI | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో(London) బోనాల జాతరను(Bonalu celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి భారీగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
London Bonalu | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టా
Australia | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బోనాలను నిర్వహిస్తున్న మెల్బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా బోన�
బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో మొదటి సారిగా తెలంగాణ డే (Telangana Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని భారత్ భవన్లో జరిగిన ఈ వేడుకల్లో యూకేలోని వివిధ ప్రవాస తెలంగాణ సంఘా�
AP News | ఏపీ ఆర్థికంగా చితికిపోయిందని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారంతా కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు