NRI | కేటీఆర్(KTR) కుటుంబం నిర్వహించిన ప్రైవేట్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ రేవ్ పార్టీగా వక్రీకరించడం అనైతికమని, ఇది పూర్తిగా కేటీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన పిరికి చర్య అని �
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
పేదరికం కారణంగా వైద్యవిద్యకు దూ రం అవుతానేమోననే ఆందోళనలో ఉన్న విద్యార్థినికి ఓ ఎన్నారై ఆర్థిక చేయూతనిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీ దుగా ఆ విద్యార్థినికి ఆర్థిక సాయం అందిం
NRI | ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్(Singapore) లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆధ్వర్యాన ఈ సారి మనబడి(Manabadi )తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు.
NRI | తెలంగాణ ఆడిబిడ్డలు ఎంతో భక్తితో జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) కెనడాలోని(Canada) టొరంటో నగరంలో ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకల
NRI | తెలంగాణ ఆడపడుచులు అత్యంత ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) కెనడాలోని( Canada) హాలిఫ్యాక్స్ నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
NRI | మూసీ బాధితులను(Musi river) పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్పై(KTR) కాంగ్రెస్ రౌడీ మూకల(Congress rowdies) దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సౌత్ ఆఫ్రికా శాఖ ఎన్నారై అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యలపై ప�
NRI | తెలంగాణ కల్చరల్ సొసైటీ (Singapore) ఉపాధ్యక్షుడు గోనె నరేందర్ రెడ్డి(Gone Narender Reddy) (54) 11 సెప్టెంబర్ 2024 న తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందారు. నరేందర్ రెడ్డి మృతితో తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయ
NRI | రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనలో తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తుం దని ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజు లుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ �
NRI | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రౌడీ పాలన సాగుతుందని, ఎమ్మెల్యేకే రాష్ట్ర రాజధానిలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజల సంగతేమిటని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam)ప్రశ్నించారు.
NRI | తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం (Anil Kurmachalam) ఆరోపించారు.