బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం ఇక నుంచి ప్రతి రోజూ పన్నెండు గంటలు పని చేయను న్నది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర కు తెరచి ఉండనున్నది. బెల్లంపల్లి శాఖ కాళోజీ గ్రంథాల యంలో నెలకొన్న సమస్యలపై గురువారం ‘నమస్తే తె�
NRI | కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండించాలి.
NRI | నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న నిర్వహించనున్న ‘ఛలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కోర్కమిటీ సభ�
NRI | పీవీ నరసింహారావు(PV Narsimharao)కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న( Bharat Ratna) ఇవ్వడంపట్ల పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు.
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ జీవితం ముగిసిందని, అందుకే మతిస్థిమితం కోల్పోయి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్గౌడ్ ఒక ప్రకటనలో మండిపడ్డా�
NRI | ఎన్నికల్లో మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి హనుమంత రావు (Mainampalli Hanumantha Rao)ని ఓడించినా బుద్ధి రాలేదని ఎన్నారై బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు.
NRI | సీఎం లాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా(South Africa) అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు.
విదేశాల్లోని తెలుగువారు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్లో ఉన్న హాలిఫాక్స్ నగరంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.
NRI | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడే విధానం చిల్లర రాజకీయాలను తలపిస్తుందని ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే కార్యదర్శి సతీష్ రెడ్డి గొట్టెముక్కల అన్నారు.