ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి అంతా గుడ్బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త ప�
రిటైర్మెంట్తో మీకు అందే ఆదాయానికి తెరపడ్డట్టే. రోజువారీ అవసరాలకు కూడా నానా ఇబ్బందులు తలెత్తుతాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటప్పుడే ప్లానింగ్ విలువ తెలిసేది. రిటైర్మెంట్ కోసం చక్కని ప్రణాళికల్ని వేసుక�
ప్రవీణ్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. రాబడులను పెంచుకోవడానికి తన ఈపీఎఫ్వో ఖాతా నుంచి ఎన్పీఎస్కు నిధులను బదిలీ చేసుకోవాలనుకుంటున్నాడు. నిజానికి ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. కానీ ఇది సాధ్యమేనా? అన్న సందేహ�
ప్రస్తుతం ఎన్పీఎస్ సబ్స్ర్కైబర్ల కోసం 15 రకాల యాన్యుటీ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కొటక్ మహీంద్రా లైఫ్, మ్యాక్స్ లైఫ్
యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనేది ఓ కొత్త పథకమని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిపట్ల సంతృప్తికరంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో కా�
రిటైర్మెంట్ తర్వాత భరోసాతో కూడిన పెన్షన్ ఆదాయం రావాలంటూ ఆందోళన బాట పట్టిన ఓ వర్గం ప్రభుత్వ ఉద్యోగులను శాంతింపజేసేలా ఇటీవల కేంద్ర సర్కారు యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్)ను తీసుకొచ్చిన విషయం తెలిస�
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) పేరుతో కొత్త పింఛన్ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్ పే సగటులో 50 శ
కార్మికుడు తన వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పింఛన్ కీలకపాత్ర పోషిస్తుంది. దశాబ్దాల తరబడి పనిచేసి, పని చేయలేని స్థితిలో పదవీ విరమణ చేసిన వారికి నిర్దిష్ట మొత్తంలో పింఛన్ చెల్లించడం ప్
Retirement | మనలో చాలామంది పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు.. ముందుగానే రిటైర్మెంట్ ప్రణాళికల్ని
వేస్తూంటారు. కానీ ఇందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మాత్రం తెలియక సతమతమవుతూంటారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక సంబంధ అంశాల్లో పలు మార్పులు జరగనున్నాయి. క్రెడిట్ కార్డుల వినియోగం మొదలు జాతీయ పెన్షన్ పథకం(ఎన్పీఎస్) వరకు ఏప్రిల్లో పలు నిబ�
IT Returns | నోయిడా కేంద్రంగా సేవలందిస్తున్న ఐటీ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్ గా పని చేస్తున్న సంజయ్ తోమర్ అనే నిపుణుడు పాత ఆదాయం పన్ను విధానం ద్వారా ఏటా దాదాపు రూ.53 వేల ఆదాయం పన్ను ఆదా చేస్తున్నాడు.
2001-2002 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పింఛన్ అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అప్పటికే నూతన పింఛన్ విధానం రూపకల్పనపై బీకే భట్టాచార్య కమిటీని నియమించిం�
మీరు పన్ను చెల్లింపుదారులా?.. మరింతగా పన్ను మినహాయింపుల కోసం అన్వేషిస్తున్నారా?.. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టుబడులను పరిశీలించండి.
వయసులో ఉన్నప్పుడు శ్రమ ఎంత అవసరమో.. ఆ వయసు మీరిన తర్వాత విశ్రాంతీ అంతే అవసరం. కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవారికే ఆ విశ్రాంతి పరిపూర్ణంగా దక్కుతుంది. రోజూ మనం ఎంతోమంది సీనియర్ సిటిజన్లు పనిచేస్తుండ�