NPS | కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదలు నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్)లో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్పీఎస్లోకి లాగిన్ అయ్యే పద్ధతి మారింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్ను తీసుకొచ్చింది. ఇది యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో ఉంటుంది. దీని ప్రకారం..