నెలరోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను పద్ధతిలో రిటర్న్ వేసేవారిని ప్రోత్సహించేందుకు భారీగా పరిమితిని పెంచడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ను సైతం అనుమతించారు.
పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తే ప్రభుత్వ ఆర్ధిక వనరులపై మున్ముందు తీవ్ర ఒత్తిడి పడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించింది.
Chhattisgarh CM :కొత్త పెన్షన్ విధానం కింద నమోదు అయిన రాష్ట్ర ఉద్యోగులకు చెందిన సుమారు 17000 కోట్లను రిఫండ్ ఇవ్వాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సం�
జాతీయ పెన్షన్ పథకాన్ని 2003లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మొదట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే వర్తించేది. 2009లో దీన్ని దేశ పౌరులందరూ కూడా వినియోగించుకునేలా మార్పులు చేశారు.
ప్రైవేట్ ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆకర్షణీయం ప్రభుత్వ ఉద్యోగాలకు పెన్షన్ ఎలాగూ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా తప్పక ఉంటుంది. కానీ రెక్కలు ముక్కలు చేసుకుని 3
నమోదు చేసుకోవడం ఎలా? పోస్టాఫీస్లో కేవైసీ నిబంధనలకు లోబడి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) ఖాతాను 18-70 ఏండ్ల భారతీయులెవరైనా తెరుచుకోవచ్చు. ఎన్పీఎస్ కోసం ఇండియా పోస్ట్ గత నెల 26న ఆన్లైన్ సేవలనూ ప్రార�
ఎన్పీఎస్లో మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ 14% ట్యాక్స్ బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద జమయ్యే మొత్తానికి 14 శాతం �
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మదుపు చేసిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం త్వరలో రాబోతున్నది. ఒకవేళ కార్పస్ రూ.5లక్షలకుపైగా ఉంటే పెన్షనర్లు ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు కొత్త ఆ�
70 ఏండ్లకు పెంచాలని పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదన న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరేందుకున్న వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర�