ఆరేళ్ళలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న ఖాళీల భర్తీపై అర్హుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన�
నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్ట�
‘ఏం లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతది’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనా తీరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, చేసిన వాగ్దానాలను నెరవేర్చలేక హస్తం పాలకులు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ పబ�
‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అది ఏ స్థాయికి వెళ్లిదంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు నోటిఫికేషన్లు పెద్ద �
‘ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇక వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల కోసం పోటీపడొచ్చ’ని ఆశపడుతున్నారా? అ యితే మీ ఆశలు నెరవేర్చుకునేందుకు మే దా కా ఓపిక పట్ట
రాష్ట్రంలో ఉద్యోగల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హాయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే ఈ సర్కారు ఫలితాలను విడుదల చే�
‘రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ వస్తుందని కండ్లలో ఒత్తులు వేసుకొని చూశారు.. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు అడిగితే నిర్భందాలు చేస్తు�
తమ సమస్యల పరిష్కారం కోసం టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమా�
టీజీపీఎస్సీ (TGPSC) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టు
R. Krishnaiah | పోస్టులు తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి
రాష్ట్రంలో గత కేసీఆర్ సర్కారు ఇచ్చిన నోటిఫికేషన్ల కొలువులకు ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి నియామకపత్రాలు పంచుతూ తమ ఘనతగా బిల్డప్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేత, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలుదాటినా ఒక్క ఉద్యోగానికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగానికి పరీక్ష సైతం నిర్వహించలేదు. కానీ, 23 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుం
రాష్ట్రంలో మరో 60 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టడానికి టీఎస్పీఎస్సీకి అ