‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన తెలంగాణ ఉద్యమం, క్రమంగా లక్ష్యం వైపు సాగడం, అనేక ఇక్కట్లను, నిర్బంధాలను దాటుకొని గమ్యాన్ని ముద్దాడడం తెలిసిన విషయమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడున్నర కో�
ఆరోపణలు వచ్చిన నోటిఫికేషన్లను రద్దు చేసి భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పిదాలు జరగకుండా, మరింత పారదర్శక వ్యవస్థను రూపొందించటానికి కసరత్తు ప్రారంభించింది. రైద్దెన నోటిఫికేషన్లను సాధ్యమైనంత త్వరగా తిరిగ
TSPSC | తెలంగాణలో కొలువ జాతర కొనసాగుతున్నది. ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్స్, పోలీస్, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. తాజా�
ష్ట్రంలో మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ క్యాటగిరీల్లో 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి�
రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తున్నది.
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నది. ఈ సారి మహిళా అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ములుగు అటవీ కళాశాలలో 27 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వారంరోజులు గడవక ముందే మ�
పాలిసెట్తో మొదలు, పీఈసెట్తో ముగింపు హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షలు జూలైలో జరుగనున్నాయి. జూలై నెలను ఎంట్రెన్స్ల సీజన్గా పిలుస్తారు. జూన్ 30న పాలిసెట్తో ప్రవేశ పరీ�
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ కోసమే నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా స్థానికులకే 95 శాతం �
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 పోస్టుల భర్తీలో అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్ల నుంచి 49 ఏండ్లకు పెంచాలన్న విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల