కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయం కోసం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే నోటు పుస్తకాలను సైతం వదలడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం దుబ్బాక మైనార్టీ గు�
పాఠశాలల రీ ఓపెన్కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం దుస్తుల తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీలో గురువారం నిర్వహ�
ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలి�
పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా తెలుగు, ఆంగ్లం మాధ్యమా �
వేంపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులున్నాయి. అందులో బాలురు 85, బాలికలు 65 మంది చొప్పున మొత్తం 150 మంది చదువుతున్నారు. అయితే తమ ఊరి బడి కోసం తమవంతుగా ఏదైనా చేయాలని గ్రామపంచాయతీ పాలకవర్�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను కూడా ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 �
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి నిరుపేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. ఇపుడు ప్రభుత్వ పాఠశాలల్లో చది�
మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరి సర్కారు బడుల రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
బొల్లారం : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం త్రిశూల్ పార్కు ప్రభుత్వ పాఠశాల వసతి గృహాంలో రిసాల బజార్ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు స�