North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
Room Heaters : దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో చాలా మంది రూం హీటర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వీటి వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Fresh snowfall | ఉత్తరాది (North India) చలికి వణికిపోతోంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తయిన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం క
Dense Fog: పంజాబ్ నుంచి బీహార్ వరకు.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో విజిబిలిటీ చాలా తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోడ్డు, రైలు, గగనమార్గ ప్ర�
AAI Advisory | ఉత్తర భారతాన్ని గురువారం సైతం దట్టంగా పొగమంచు కమ్మేసింది. ఈ క్రమంలో గురువారం భారత విమానాశ్రయాల అథారిటీ (AAI) అడ్వైజరీ జారీ చేసింది. దృశ్యమానత తగ్గడంతో ప్రయాణీకులకు విమానాల ఆలస్యంపై హెచ్చరికలు చేసింద�
ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఊర్లకు ఊర్లే నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi) పర్యటించనున్నారు.
Himasagar Express: కన్యాకుమారి నుంచి కాట్రాకు వెళ్లే హిమసాగర్ రైలును ఇవాళ రద్దు చేశారు. దక్షిణ రైల్వే ఇవాళ ఈ ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల వల్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో రైలును
Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా
IMD Weather Report | భారత్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్లో వేడి పెరు�
కాజీపేట రైల్వే స్టేషన్ మీదుగా ఉత్తర భారత దేశానికి హోలీ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. చర్లపల్లి-దానాపూర్-చర్లపల్�
ఉత్తరభారత దేశాన్ని వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో భూమి కంపించింది. గంటల వ్యవధిలోనే బీహార్లో ప్రకంపణలు చోటుచేసుకున్నారు. ఉదయం 8.02 గంటలకు బీహార