ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మాతా, శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియాస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వికారాబాద్ జిల్లాలో ‘కడుపుకోత’లు జోరు గా సాగుతున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తిపడి సిజేరియన్లకు తెగబడుతున్నా యి. సాధారణ కాన్పులకు అవకాశమున్నా.. ఏదో ఒక సాకు చెబుతూ అందినక�
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుభవజ్ఞులైన డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్చే గర్భిణులకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని అ అవకాశాన్ని గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్ట�
ఐదారు నెలల క్రితం వరకు హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో తల్లి అయిన మురిపెంతో బాలింతల చిరునవ్వులు.. కెవ్వుకెవ్వు మంటూ పసి పిల్లల కేరింతలతో ప్రసూతి వార్డు కలకళలాడేది. వార్డు సరిపోక మరో వార్డులో సర్దుబాటు చేస
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు కడుపు కోతలకు తెగబడుతున్నాయి. అడ్డగోలు దోపిడీతో మళ్లీ సిజేరియన్లు చేసేస్తున్నాయి. మాఫియాగా మారి డబ్బులకు కక్కుర్తి పడి నార్మల్ డెలివరీలు చేయకుండా ఆపరేషన్లకే మొగ్గు చూపు�
జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. సిజేరియన్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్ట్టులు.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు నార్మల్ డెలివరీలకు కేరాఫ్గా నిలుస్తుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం సిజేరియన్లకే ప్రాధాన్యమిస్తున్నాయి. రాష్ట్ర సర్కారు సకల సౌకర్యాలు కల్పించి సాధారణ కాన�
సమైక్య పాలనలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో నెలకు 40 డెలివరీలు మించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ప్రతినెలా వీటి సంఖ్య సరాసరి 150కి తగ్గడం లేదు. కొన్ని సమయాల్లో దవాఖానలో బెడ్ దొరకని సందర్భాలున్నాయి.
Cesarean |బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతి తల్లికి పునర్జన్మతో సమానం. అయితే డెలివరీలో రెండు పద్ధతులు ఉండగా.. ఒకటి సాధారణం.. మరోటి సిజేరియన్.. సాధారణ పద్ధతిలో ప్రసవం కష్టమైన సందర్భంలో తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించే�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు.
సాధారణ ప్రసవాలను పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాంకడే అన్నారు. సోమవారం ఆమె గిర్మాజీపేట సీకేఎం హాస్పిటల్ను సందర్శించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు చేసినట్లు గైనకాలజిస్ట్ హెచ్వోడీ డాక్టర్ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మొ
ర్కా రు దవాఖానల్లో పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలు మెరుగుపడిన�
సాధారణ ప్రసవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో 50 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ�