ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
జిల్లా దవాఖానకు రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ 90 శాతం సాధారణ ప్రసవాలతో గుర్తింపు సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సాధారణ ప్రసవాల్లో సూర్యాపేట జనరల్ దవాఖాన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. త�
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రసూతి వైద్య నిపుణులతో ‘అమ్మ కడుపు కోతలు వద్దు-సాధారణ కాన్పులే ముద్దు’ అనే అంశంపై ని�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు.. అందరి నోట్లో మెదిలే పేరు. ఆరోగ్య మంత్రి అయ్యాక.. ఆయన ప్రసంగాలకు గర్భిణులు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకో తెలుసా.. సాధారణ ప్రసవాలపై ఆయన మహిళ�
నిజామాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్ ద్వారా దేశ యువతను అంధకారంలోకి నెట్టేసే ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశం కోసం సేవ చేసే ఆ�
జయశంకర్ భూపాలపల్లి : దేవుడు ప్రసాదించిన నార్మల్ డెలివరీలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఫలానా రోజే తనకు డెలివరీ కావాలని మీ అ
జగిత్యాల : రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిజేరియన్లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢన�
సిజేరియన్ల వల్ల భవిష్యత్తులో తల్లుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లు ఎంత మొత్తుకున్నా కొందరిలో మార్పు రావటంలేదు. అన్నీ తెలిసిన విద్యావంతులే ‘కడుపుకోత’కు (సిజేరియన్లు) �
ఆదిలాబాద్ : సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో
కేంద్ర ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల శాఖ నర్సింగ్ ఏడీజీ రతి బాలచంద్రన్ గజ్వేల్ : గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయాలన్న దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మిడ్వైఫెరీ శిక్షణ ఆలోచన అద్భుతంగా ఉందని క�