AP News | ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న 31 నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. కుల సమీకరణలో భాగంగా బీసీలకు 17, ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనార్టీలకు రెండు పోస్టులు కేటాయించి
రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ నామినేటెడ్ పోస్టు ల్లో బీసీలను విస్మరించడం విడ్డూరంగా ఉన్నదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు.
Sunitha Rao | టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్పై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కమిటీల్లో సీనియర్ మహిళా నేతలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని �
అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీహిల్స్కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్యనేత మాట కంటే ఆ ఆమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. ఉద్యోగుల బదిలీల�
కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన నేతలను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడమేంటని యువనేతలు మండ�
దళిత, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ మొండి‘చేయి’ చూపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేస్తున్న ఎస్సీ, బీసీ నేతలకు అన్యాయం చేయడం హస్తం పార్టీకి రివాజుగా మారింది.
AP Govt | అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మొత్తం 20 మందిని నియమించింది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి ఒకరు, జనసేన పార్టీ �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లారు. వారం కిందటే ఢ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలోని లోక్ సభ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలిసి కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరక
నామినేటెడ్ పోస్టులపై అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్సభ ఎన్న
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద పీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించగా, అందులో ఉమ్మడి జిల్లాలో ఆరుగు�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి. బోర్డు పదవులు అప్పగిస్తే ‘మాకేం వద్దుపో’ అని అధిష్ఠానానికి తేల్చిచెప్తున్నారు. కొందరైతే ‘మాకు కార్పొరేషన్ పదవులా? ఇస్త�