CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. నామినేటెడ్ పోస్టులు, మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరక
నామినేటెడ్ పోస్టులపై అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్సభ ఎన్న
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద పీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించగా, అందులో ఉమ్మడి జిల్లాలో ఆరుగు�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టులు పెద్ద తలనొప్పిగా మారాయి. బోర్డు పదవులు అప్పగిస్తే ‘మాకేం వద్దుపో’ అని అధిష్ఠానానికి తేల్చిచెప్తున్నారు. కొందరైతే ‘మాకు కార్పొరేషన్ పదవులా? ఇస్త�
నామినేటెడ్ పోస్టుల భర్తీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల భర్తీలో తమ పేర్లను కూడా పరిశీలించాలని కోరుతున్నారు.
నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మరికొంతకాలం ఎదురుచూడక తప్పేటట్టులేదు. సంక్రాంతి పండుగ లోపు పదవులు భర్తీ చేస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చినప్పటికీ వారికి నిరాశే మిగిలింది.
కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ కోలాహలం మొదలైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పదేండ్లుగా అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ, పార్టీ కో�
Nominated Posts | నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యీ స్థానాలపై సమావేశంలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 10 ఏండ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని, తద్వారా ఎన్నో కష
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన పలువురు రాజీనామాలు చేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు కూడా అదేబాట పట్టారు. తమ రాజీనామా లేఖలను సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపిం�
Talasani Srinivas yadav | గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav ) అన్నారు. తాము నామినేటెడ్ వ్యక్తులం కాదని, తమది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న