Petrol Bunks | టీఎస్ఆర్టీసీకి సంబంధించిన పెట్రోల్ బంక్.. అలాగే సంగారెడ్డి మార్గంలో గల హెచ్పీ పెట్రోల్ బంకులను బంకు నిర్వాహకులు గురువారం బంద్ చేశారు. మధ్యాహ్నం వరకు నడిపించిన బంకులను ఒక్కసారిగా మూసివేయడంతో పల�
ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్య�
అది ఎల్బీనగర్లోని ఓ పెట్రోల్ బంక్. సాధారణంగా రోజుకు ఆ బంక్కు 3-5 ట్యాంకర్లు వస్తాయి. ఒక ఫ్యూయల్ ట్యాంకర్ 12వేల నుంచి 20వేల లీటర్లు ఉంటుంది. ఈ లెక్కన బుధవారం ఆ బంక్కు 3 ట్యాంకర్లు వచ్చాయి.
మెదక్ జిల్లాలో పెట్రో, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో బంకుల నిర్వాహకులు బుధవారం బంకులు మూసివేశారు.
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగ
ఖమ్మంజిల్లా అంటేనే మూడు సీజన్లకు పంటలను సాగుచేసే సత్తా ఉంటుంది. సంప్రదాయ పంటల సాగుతోపాటు అనేక రకాలైన అధునిక పంటల సాగుకు చిరునామాగా పేరుంది. సాగర్ ఆయకట్టు ద్వారా ఈ సంవత్సరం పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పం
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. బంకుల ముందు క్యూ కట్టిన వాహనదారులు.. ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్జామ్.. ఒక్క మాటలో చెప్పాలంటే వాహనదారులు పట్టపగలే ప్రత్యక్ష నరకం చూశారు. ఇదీ మంగళవారం మధ్య�