రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను
విదేశీ వర్సిటీలు, విద్యా సంస్థలు ఆఫర్ చేస్తున్న వైద్య కోర్సుల గుర్తింపునకు దరఖాస్తు ఫీజును 10వేల డాలర్లుగా (సుమారు రూ.8.7లక్షలు) ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) ఖరారు చేసింది.
రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో 33 స్పెషాలిటీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 309 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. ఈ క్రమంలో �
బెలిజ్లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) హెచ్చరి�
YS Jagan | విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. వారి పట్ల పోలీసుల తీరుపై చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది దౌర్భాగ్
ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) యూజీ లేకుండా నేరు గా పీజీ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిం
జాతీయ వైద్య మండలి ఆదేశాలతో వై ద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు కళాశాల పరిధిలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించి తనిఖీలు చేపట్టారు.
మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల ప్రాక్టికల్స్ ఏర్పాట్లలో లోపాలను గుర్తించి, సౌకర్యాలు కల్పించేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు తనిఖీలు నిర్వహించనున్నారు.
వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు (Medical Colleges) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్�
Medical Colleges | రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, �
ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.