MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న సమయంలోనే కవిత ఓ ట్వీట్ చేశారు. మిమ్మల్ని మీరు నమ్మండి.. ఆ
దశాబ్దాల కలను సాకారం చేయడానికి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. సీఎం కేసీఆర్ పోరాట పటిమతో గమ్యాన్ని ముద్దాడింది. ఎనిమిదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ భారతావనికి దిక్సూచిగా నిలిచింది.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఎల్లమ్మగుట్టలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. �
నిజామాబాద్ : వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు అవుతారు. ఫ్రెండ్స్ మాత్రం వారిని ప్రేమికులుగా అనుమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు మృతి చెందగా, యు�
హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ�
నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై బీర్ సీసాతో యువకుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది. బాధితురాలిని ఆస్పత్రికి తరల�
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి న�
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులోకి గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 35,266 క్యూసెక్కులు కాగా
నిజామాబాద్ : జిల్లాలోని వర్నీ రోడ్డు చౌరస్తాలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. ఆటో హారన్ కొట్టారని ఇద్దరిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. అనంతరం దుండగులు పరారీ అయ్యారు. సమా�
నిజామాబాద్ : నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరు శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో ఆరు రోజుల పాటు సాగిన ప్రతిష్ఠాపన మహోత్సవం బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. నరసింహ యాగఫలమా అన్నట్లు వానదేవుడు కరుణించడ�
నిజామాబాద్ : నవీపేట మండలం మోకాన్పల్లి గ్రామంలో గత నాలుగు రోజులుగా చిరుతపులి కలకలం రేపుతోంది. గ్రామ శివారులో నివాస ప్రాంతాల్లో రెండు చిరుత పులుల సంచారం మూలంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు ఉదయం కస్�
ఇందూరు(నిజామాబాద్): విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులతోనే శాంతియుత వాతావరణం నెలకొందని వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహ�