రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండగా..కొందరు అక్రమార్కులు గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు వేల్పూర్లో
ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధారి ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన ముచ్చర్ల సంపత్ (22)కు పెండ్లి చేయాలని కుటు
మండలంలోని బస్వాపూర్ సింగిల్ విండో ఇన్చార్జి చైర్మన్గా మద్దిస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత చైర్మన్ కిష్టాగౌడ్పై ప్రవేశపె�
జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారుల మధ్య రాజీ కుదరడంతో వేలాది కేసులకు మోక్షం లభించింది. జిల్లా కోర్టుతో పాటు బోధన్, ఆర్మూర్ కోర్టులో మొత్త�
పట్టణంలో వాడవాడలా గణనాథులు కొలువుదీరారు. కుల, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయాల్లో మండపాల వద్ద సాంస్కృతిక, భజన క�
ఖేలో ఇండియా ఉమెన్స్ త్వైకాండో -24 నేషనల్ చాంపియన్ షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికైనట్లు త్వైకాండో కోచ్ మనోజ్ కుమార్ తెలిపారు. సీనియర్ విభాగంలో చౌట్పల్లి నేహ (బ్లాక్ బెల్ట�
ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర అడవులు.. ప్రకృతితో మమేకమైన బతుకులు.. తరతరాలుగా గౌరారం గ్రామస్తులకు అడవితో అనుబంధం కొనసాగుతున్నది. ఊరు చుట్టూ ఉన్న అడవి ఆ పల్లెబిడ్డలను కన్న తల్లిలా ఆదరిస్తున్నది. కానీ, కొందరి స
ఆర్మూర్ ప్రాంత రైతాంగం మరోసారి కదం తొక్కింది. రేవంత్ సర్కారుకు ఉద్యమ సత్తా రుచి చూపింది. షరతుల్లేని రుణమాఫీ కోసం పోరాటాల గడ్డ ఆర్మూర్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ శనివారం నిర్వహించిన మహాధర్నా దిగ్విజ�
‘ఇక్క డ పైసలిస్తేనే పని చేస్తరు.. దళారీతో వస్తే దర్జాగా పని అవుతది..ప్రశ్నిస్తే పనులు కావు.. ఎవరికైనా చెప్పు కో పో అంటూ బెదిరిస్తారు’ అంటూ నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయం ఎదుట పలువురు రైతులు, బాధితులు శుక్�
మురికికాలువలో పడి చిన్నారి గల్లంతైన ఘటన నిజామాబాద్ నగరంలో బుధవారం కలకలం రేపింది. వర్ని రోడ్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయ సమీపంలో నివాసముండే పూజమారుతి దంపతుల కూతురు అను(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నది. ఇంట్లో �
రుణమాఫీ పేరిట సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రూ.2లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లబొల్లి వాగ్దాన�
పంద్రాగస్టు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తిచేశారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభి�
నిజామాబాద్ జీజీహెచ్లోని మూడో అంతస్తులో కిటికీలకు ఉన్న అద్దాలు ఇటీవల పగిలిపోయాయి. వర్షం కురిసిన సమయంలో కిటికీల ద్వారా రోగులు ఉండే వార్డులోకి నీళ్లు వస్తున్నాయి. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా�
ఒకవైపు జిల్లా విద్యాశాఖాధికారి. మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇరువురు ప్రజల పన్నులతో వచ్చే సర్కారు వారి ఆదాయంతో జీతాలు తీసుకుంటున్న వారే. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఎంతో సామాజిక బాధ్యతగా చేయాల్సిన �
రుణమాఫీలో భాగంగా తొలివిడుత నిజామాబాద్ జిల్లాకు రూ.226కోట్లను బ్యాంకుల్లో జమ చేసినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీ�