అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమ్ఇండియా ప్రస్తుతం ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-2తో వెనుకంజలో ఉన్నది.
IND vs ENG : మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో తడబడుతున్న ఇంగ్లండ్ ఐదో వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ తర్వాత కొరకరాని కొయ్యలా మారిన జో రూట్(40)ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు.
IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ(100)కి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74), రవీంద్ర జడేజా (72)ల అర్ధ శతకాలతో చెలరేగిన వేళ మంచ�
IND vs ENG : భారత సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎప్పటి�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు రెండో సెషన్లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడలేదు. రాహుల్ వికెట్తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక�
ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా భారత్తో గురువారం నుంచి మొదలైన మూడో టెస్టును ఇంగ్లండ్ నెమ్మదిగా ఆరంభించింది. పూర్తి ఎండకాచిన పిచ్పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొ�
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణిస్తున్న భారత జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడ్డాడు. లార్డ్స్ టెస్టు రెండో సెషన్ సమయంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి బంతి బలంగా తాకింది.
IND vs ENG : లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లు.. మూడో సెషన్లో మరో రెండు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టారు.
IND vs ENG : బర్మింగ్హమ్లో భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ఇంగ్లండ్ బ్యాటర్లు లార్డ్స్లోనూ తడబడ్డారు. లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-15) విజృంభణతో ఆతిథ్య జట్టు ఆ�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (2-7) ఇంగ్లండ్కు పెద్ద షాకిచ్చాడు. తొలి సెషన్లో ప్రధాన పేసర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్లను పెవిలియన్ పంపాడు.
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి, బౌలర్ హర్షిత్ రాణాకు బంపరాఫర్ దక్కనుంది. ఈ ముగ్గురూ ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు అందుకోనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. బీ
ఐపీఎల్-18లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుస వైఫల్యాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్.. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ ప�